Home » AP Politics
అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన అపోజిషన్.. మీడియా వేదికగా ప్రశ్నిస్తామని చెప్తుండటం ఏంటంటూ చర్చ జరుగుతోంది.
వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం చాలా కష్టంగా మారిందని కేశవ్ తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని, న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని ..
నన్ను వేధించిన అధికారులే కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్ లు ఇప్పించుకున్నారని చింతమనేని ..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఐదు బిల్లులను సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం
బుధవారం శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే విజయనగరం జిల్లా గొర్ల మండలంలో డయేరియాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2024 -25 వార్షిక బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.