Home » AP Politics
తప్పు చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా.
పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కానుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ..
సైబర్ క్రైం, సోషల్ మీడియా వేదింపులు ఎక్కువయ్యాయన్న డీజీపీ.. వీటిపై పూర్తిస్థాయిలో నియంత్రించే హక్కు
మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టెండర్లు లేకుండా ఇరిగేషన్ పనులు ప్రారంభించారన్న
గత ప్రభుత్వ హయాంలో ఆయన వైసీపీ నేతలకు నిధులు దోచిపెట్టారని, ప్రభుత్వ అధికారిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
పవన్ హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే.. మహిళలపై అఘాయిత్యాల విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది.
"హోం మంత్రి పదవి తీసుకొని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారో? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణస్తుంది" అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, పోలీసులు మరచిపోవద్దని చెప్పారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.