Home » AP Politics
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను
ప్రత్యక్షంగా వాళ్ల పేరు ప్రస్తావించకపోయినా.. రెడ్బుక్ మళ్లీ ఓపెన్ చేస్తున్నామని.. ఎవరినీ వదిలేది లేదంటూ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా లోకేశ్ హెచ్చరికలు వినిపించాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.
ఏమైనా ఈవీఎంల్లో కుట్ర చేసి ఓడించారని పదేపదే చెప్తున్న జగన్.. బ్యాలెట్తో జరిగే ఎన్నికలను ఎందుకు లైట్ తీసుకుంటున్నారో... వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అంటూ.. నిట్టూరుస్తున్నారు ఫ్యాన్ పార్టీ తీరు చూసి జనం.
యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని నారా లోకేశ్ తెలిపారు.
ఈ వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలతో నారా లోకేశ్ సమావేశం అయ్యారు.
ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ వరుసగా పలు ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు.
వాలంటీర్లను కొన్ని రకాల ప్రభుత్వ సేవల కోసం వాడుకోవడం ద్వారా..ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారధిని ఏర్పాటు చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
స్యాండ్ నుంచి ల్యాండ్ వరకు.. మైనింగ్ నుంచి లిక్కర్ వరకు..కేసు ఏదైనా.. తెరవెనక ఎవరున్నా..అందరి లెక్కలు తీసే పనిలో ఉంది ఏపీ సర్కార్.