Home » AP Politics
జగన్, షర్మిల ఆస్తుల విషయం విజయమ్మ చూసుకుంటుంది. మీ కుటుంబంలో మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు.
షర్మిలకు ఇచ్చిన రూ. 200 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడివి అంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 10ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ...
ఊహించని పరిణామంతో మంత్రి ఆనం సహా టీడీపీ శ్రేణులు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు.
తెలుగుదేశం ముందు తెలుగుదేశం తరువాత అన్నట్లుగా తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. కొవ్వూరు, రాజమండ్రి పరిసరాల్లోనే గోదావరి ఇసుక పాయింట్లు అత్యధికంగా
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, విజయమ్మపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొత్తానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామాలు చేస్తూ పార్టీ మారుతున్నారు. అలాంటిది జడ్పీ పీఠం కోసం పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నాలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని.. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత వైసీపీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.
విశాఖ శారదా పీఠానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమలలో ఆ పీఠం చేపట్టిన భవనాలకు అనుమతులు రద్దు చేసింది.
ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.