Home » AP Rain Alert
కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పెదబయలులో 41 మిమీ, అనకాపల్లిలో నర్సీపట్నంలో 40.2 మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38 మిల్లీమీటల్ల వర్షపాతం నమోదైందన్నారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లకుపైగా వేగంతో ఈదురు గాలులతోకూడిన వర్షం కురుస్తోంది.
ఏపీకి వర్షం ముప్పు పొంచిఉంది. ఇవాళ, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ..
మత్స్యకారులు చేప వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఈ నెల 29న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్ కి ప్రధాని శంకుస్థాపన చేయాల్సిందిగా తుపాను ప్రభావంతో పర్యటన రద్దైంది.
ఏపీకి మరో తుపాను ముప్పు ముంచుకొస్తుంది.
ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సముద్రంలోకి వేటకు వెళ్లినవారు తిరిగిరావాలని ..
అల్పపీడనం ప్రభావంతో ఈనెల 24వ తేదీ తరువాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని వెల్లడించారు.
ఏపీకి వాయు'గండం'