AP Special Status

    TDP ధర్మపోరాటం : నల్లచొక్కాతో చంద్రబాబు దీక్ష

    February 11, 2019 / 03:39 AM IST

    ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నల్లచొక్కా ధరించి దీక్ష ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ బాబు…దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో చేపట్టిన ఈ దీక్షను హస్తినకు మార్చారు. ఏపీ భ�

    మోడీపై టీడీపీ యుద్ధం : ధర్మపోరాట దీక్ష భారీ ఏర్పాట్లు

    February 11, 2019 / 01:21 AM IST

    ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష స్టార్ట్ కానుంది.&nbs

    ఢిల్లీ మే సవాల్ : బాబు దీక్షకు అన్నీ రెడీ

    February 10, 2019 / 03:44 PM IST

    విజయవాడ : ధర్మపోరాట దీక్ష…ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో జరిగింది. టీడీపీ ఇప్పుడు రూటు మార్చింది. ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వేదిక నుండి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనపై కేంద్రా�

    మోడీ కామెంట్స్‌పై బాబు రియాక్ట్ : తిట్టడానికే వచ్చారు – బాబు

    February 10, 2019 / 09:03 AM IST

    విజయవాడ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తిట్టడానికే ఏపీకి వచ్చారంటూ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మోడీ చేసిన విమర్శలపై బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా కేవలం తనను విమర్శించి వెళ్లిపోయా�

    ప్రత్యేక హోదా కోసం : లాయర్ ఆత్మహత్యాయత్నం

    February 8, 2019 / 09:42 AM IST

    మంచు ఘాటుగా : మోదీజీ.. మా మాటేమిటి

    February 2, 2019 / 03:57 AM IST

    హైదరాబాద్ : కేంద్ర  బడ్జెట్ తరువాత ప్రముఖుల నుండి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కుమార్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్ధేశించి కాస్తంత ఘాటుగా స్పందించారు తన ట్విట్టర్ లో. ‘ప్రధాని నరేంద్రమోదీ జీ..ఏపీ విభజ�

    హంగ్ ఖాయం, కింగ్ మనం : జగన్ ధీమా

    January 31, 2019 / 02:56 PM IST

    హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని వైసీపీ అధినేత జగన్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతే కేంద్రంలోని పార్టీకి మద్దతిస్తామన్నారు. కేంద్రంలో హంగ్‌ వస్తుందని జగన్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ�

    తమిళ పార్టీలను చూసి సిగ్గుపడాలి : సీఎం చంద్రబాబు

    January 30, 2019 / 10:46 AM IST

    అమరావతి : తమిళనాడు రాజకీయ పార్టీలను చూసి ఏపీలోని రాజకీయ పార్టీలు సిగ్గు పడాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య మనకన్నా ఎక్కువ గొడవలు ఉన్నాయని, అయినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం వస్తే అన్ని పార్టీలు ఏకమవుతాయన�

    శివాజీ NIA విచారణపై గందరగోళం

    January 19, 2019 / 11:05 AM IST

    సస్పెన్షన్ వేటు : 45 మంది ఎంపీలపై సస్పెన్షన్

    January 4, 2019 / 12:54 AM IST

    ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది

10TV Telugu News