Home » AP Special Status
నా నియోజకవర్గంలోకి వెళ్తే నన్ను అడ్డుకున్నారు, నాపై దాడులకు పాల్పడ్డారు, వాహనాలు ధ్వంసం చేశారు, ఇంతా చేసి నాపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని మిథున్ రెడ్డి వాపోయారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్న నేపథ్యంలో సీపీఎం పార్టీ కీలక సూచన చేసింది.
సీపీఎం, సీపీఐ పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాటం చేస్తోంది.
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం అయిన తర్వాత జగన్ ప్రధాని మోదీని కలుస్తుండటంపై చర్చ జరుగుతోంది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.
ఢిల్లీలో ధర్నాకు ముందు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఏపీ పరిస్థితులను శరద్ పవార్ దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు.
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము..
హిందూపూర్ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ కు ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం చేదనుభవం ఎదురైంది. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయనను ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.
అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడితే..ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానని ఏపీ మంత్రులు అంటున్నారని..ఏపీ ప్రజల పక్షాల మాట్లాడాను కానీ ఒక్కమాట కూడా అనలేదని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.