Home » AP Special Status
cm jagan key decision: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి హస్తిన టూర్ ముగిసింది. ప్రధాని మోడీతో భేటీ పూర్తయిన తర్వాత అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇవాళ(అక్టోబర్ 6,2020) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఎవరినీ కలువకుండానే ఏపీకి బయలుదేరారు. జగన
ఏపీ రాష్ట్రానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం జగన్ ఆహ్వానించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని ఈ సందర్భంగా ప�
ప్రత్యే హోదా ముగిసిన అధ్యాయమని సీఎం జగన్కు తెలుసన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. దేశ ఆర్థిక వ్యవస్థను హోదా అంశం ప్రభావితం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఆలోచన కేంద్రానికి లేదని కుండబద్దలు కొట్టారు. లోటు భర్తీ చేయాలనే ప్రత్యేక ప్య
ప.గో.: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ ను తలుస్తున్నారని.. దైవం మరొకటి తలుస్తుందని పవన్
విశాఖ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై
విజయవాడ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే, తనను ప్రధాని చేస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో ప్రతి ఏటా రూ.72వేలు
విజయవాడ : ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు రైల్వే గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు �
ప్రధాని మోడీ విశాఖకు రానున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ఘాటు లేఖ రాశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాకే రాష్ట్రంలో అడుగుపెట్టాలని సూచించారు. విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో ఏపీకి అన్యాయం చేశారని పేర్కొన్నార�
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు స్వరం పెంచారు. కేంద్రంతో సై అంటే సై అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. రాష్ట్రం పట్ల వివక్ష చూపితే సహించేది లేదని..తాము చేస్తున్న పోరాటం ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిందని..ఖబడ్ద�