AP Three Capitals

    AP Three Capitals : మూడు రాజధానులు ఖాయం

    June 16, 2021 / 10:12 PM IST

    ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిందే తమ విధానం అన్నారాయన.

    ఆ సంప్రదాయాన్ని జగన్ కొనసాగిస్తారా? తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను రాజధానిపై రెఫరెండమ్‌గా భావిస్తారా?

    September 30, 2020 / 01:09 PM IST

    tirupati loksabha by election: తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయం. ఈ ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కబోతుందని అంటున్నారు. ఉప ఎన్నికలో అధి�

    ఇంకెన్ని రోజులో : రాజధాని ఆందోళనలు..హాఫ్ సెంచరీ

    February 5, 2020 / 10:05 AM IST

    రాజధాని రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. ఎప్పటి నుంచి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో..అప్పటి నుంచి ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. 2020, ఫిబ్

    మూడు రాజధానులపై జగన్‌కు ఉత్సాహాన్నిచ్చిన కేంద్రం

    February 4, 2020 / 10:34 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ ఒక్కసారిగా ప్రకటించడంతో రాష్ట్ర విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అమరావతి తరలింప

    తెలంగాణకు ఏపీ రాజధానుల సెగ : ఆదిలాబాద్‌లో అసెంబ్లీ డిమాండ్!

    December 20, 2019 / 11:00 AM IST

    ఆదిలాబాద్ వేదికగా అసెంబ్లీ నిర్వహించాలనే డిమాండ్ కొందరి నేతల నుంచి వినిపిస్తోంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనే చర్చకు కూడా తెర లేపారని అనుకుంంటున్నారు. చూస్తుంటే..ఏపీలో మూడు రాజధానుల సెగ తెలంగాణ‌ను తాకేలా ఉందంటున్నార�

    జనసేనాని యూ టర్న్? వ్యూహాం ఏంటో?

    December 19, 2019 / 10:57 AM IST

    ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపిస్తోంది. అసెంబ్లీలో జగన్‌ ఈ ప్రకటన చేయగానే ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించిన పవన్‌.. ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగేయాలని డిసైడ్‌ అయ్య�

    పార్టీ మారుతారా : మూడు రాజధానులు..జై కొట్టిన గంటా

    December 18, 2019 / 01:21 AM IST

    మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజులుగా పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. పార్టీ నేతలంతా ముక్త కంఠంతో  ఖండించిన అంశాన్ని.. గం�

10TV Telugu News