వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు తగ్గేదేలే అంటూ మండిపోతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి
నెల్లూరు జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం..!
భారీ వర్షాలపై సీఎం జగన్ రివ్యూ
నెల్లూరు తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం
ఏపీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక వేడిమికి గుర
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం అక్కడక్కడా ఒక మాదిరి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వా
విజయవాడ : ఏపీ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఈశాన్య రుతుపవనాలు దిశ మార్చుకున్నాయి. దీనివల్ల గాలుల దిశలో మార్పు చోటు చేసుకొంటోంది. వరుసగా రెండో ఏడాది రుతుపవనాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. గత అక్టో