AP

    ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు…అదనంగా మరో 223 చికిత్సలు

    November 11, 2020 / 07:41 PM IST

    YSR Arogyasree Services : ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 7 జిల్లాల్లో అమలవుతున్న ఆరోశ్రీ పథకాన్ని.. మిగతా 6 జిల్లాల్లో కూడా వర్తింపచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ పథ

    ప్రియుడిని కిడ్నాప్ కు వివాహిత హైడ్రామా..ఘర్షణలో యువకుడి తండ్రి మృతి

    November 11, 2020 / 12:09 PM IST

    AP visakhapatnam woman try to kidnap his lover : సమాజంలో బంధాలు..అనుబందాలు పెడదారి పడుతున్న పరిస్థితులు ఆందోళనకలిగిస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో జరిగే దారుణాలు పెరుగుతున్నాయి. ఈ సంబంధాలు హత్యలు..కిడ్నాపులకు పురిగొలుపుతున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చ�

    ఏపీలో కొత్తగా 1,392 కరోనా కేసులు

    November 9, 2020 / 08:07 PM IST

    AP corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1392 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 61,050 సాంపిల్స్ పరీక్షించగా 1392 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక్క రోజులో కరోనాతో 11 మంది చనిపోయారు.

    వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

    November 9, 2020 / 07:32 PM IST

    cm jagan Financial assistance : వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ

    అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చర్యలకు ఆదేశించాం : హోంమంత్రి సుచరిత

    November 9, 2020 / 07:01 PM IST

    Nandyala Salam Family Suicide : నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ పై కేసు నమోదు చేశామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పోలీసులు అత్యుత్సాహానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల సలాం ఫ్యామిలీ సూసైడ్ పై హోంమంత్రి సుచరిత, డీజీపీ మీడియా �

    అగ్రిగోల్డ్ కేసు : డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి

    November 9, 2020 / 03:09 PM IST

    తెలంగాణ హైకోర్టులో సోమవారం (నవంబర్ 9, 2020) అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే అభ్యంతరం లేదన�

    ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు

    November 8, 2020 / 02:37 AM IST

    AP corona cases : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,367 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోరనా నుంచి 2,747 మంది కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణ�

    ఏపీలో రూ.1200కోట్ల పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్

    November 7, 2020 / 08:04 AM IST

    AP Steel plant: స్టీల్‌ తయారీలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఎమ్మెస్ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (ఎంఎస్‌ఏఎఫ్‌) కొత్తగా స్టీల్‌ ప్లాంటును నెలకొల్పేందుకు సిద్దమైంది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద సంవత్సరానికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్త�

    ఏపీలో కొత్తగా 2,410 కరోనా కేసులు

    November 7, 2020 / 02:25 AM IST

    corona cases in AP : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 79,601 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,38,363కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 6,768 మంది �

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు డీఏ నిలిపివేత

    November 7, 2020 / 12:26 AM IST

    AP government employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు ఏపీ ప్రభుత్వం కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్ర�

10TV Telugu News