Home » AP
krishna district mutton price : మటన్ కూర తినాలని ఆశ..కొనాలంటే చుక్కల్లో ఉండే రేటు. కేజీ మటన్ రూ.800 నుంచి రూ.1000కూడా అమ్ముతోంది. కానీ కిలో రూ.800లు అమ్మే మటన్ కిలో రూ.200లకే వస్తుందంటే కొనకుండా ఉంటారా చెప్పండీ..పైగా చికెన్ రేటే కిలో రూ.250 వరకూ అమ్ముతోంది. అటువంటిది రూ.200లకే మట�
corona is also a reason for heavy rains వర్షాకాలం వెళ్లిపోయినా ఇంకా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతునే ఉన్నాయి. గ్రామాలనేకాదు నగరాల్ని కూడా వర్షాలు ముంచెత్తున్నాయి. హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వానతో రోడ్డు ఇళ్లు తేడా తెలీకుండా వరదనీరు ముంచెత్తుతోంది. అక్టోబర్ నెల �
special Telangana buses for dasara 2020 : దసరా పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే నవరాత్రులు మొదలయ్యాయి కూడా. నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..నష్టాల్లో ఉన్న ఆర్టీసీ..దీనిని క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తోంది. అ�
Atchannaidu appointed AP TDP president ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి,టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. ఇప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వె�
bjp double game: అపెక్స్ కౌన్సిల్పై జాతీయ పార్టీ అయిన బీజేపీ వేర్వేరు సిద్ధాంతాలతో వ్యవహరిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షా
ALERT Krishna water levels rise : కష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బెజవాడను భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 7 లక్షల 65 వేలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో �
karnool: మట్టిముద్ద తెచ్చి దీన్ని మహిమలున్నాయి..ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులైపోతారని చెబితే చాలు ముందూ వెనుకా ఆలోచించకుండా కొనేయటం..ఆపై మోసపోయామని లబోదిబోమనటం జనాలకు అలవాటైపోయింది. ఆ బలహీనతే మోసగాళ్లకు పెట్టుబడిగా మారింది. జనాల బలహీనతల్న�
AP – Telangana RTC : లాక్డౌన్తో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుకు పడ్డ బ్రేక్కు.. ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ పడేలా లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులెప్పుడు తిరుగుతాయన్నది భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలు అంతర్రాష్�
ap, telangana river water sharing disputes: కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియా ముందుకు రానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. రెండు గంటల పాటు సాగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో �
apex council meeting: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణంపై తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన పంచాయితీ ముదిరింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ(అక్టోబర్ 6,2020) అపెక్స్ కౌన్సిల్ �