AP

    Vizagకు కొత్త హంగులు.. Casino boats, shipsల కోసం ప్లాన్లు

    October 5, 2020 / 09:45 AM IST

    Vizag మరో గోవా తరహాలో డెవలప్ కానుంది. విదేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. స్టేట్ ఎకానమీ పెంచుకోవటానికి ఏపీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుందా అనేంతలా పరిస్థితులు మారిపోతున్నాయి. నేషనల్ మీడియాలో వస్తున్న వార్త�

    మూడు మద్యం బాటిళ్లా ఇక్కడివి..అయితే..ఒకే..ఏపీలో చట్ట సవరణ?

    October 4, 2020 / 09:22 AM IST

    Andhra Pradesh three Liquor Bottles : ఏపీలో మద్యం విషయంలో ఉన్న చట్టాన్ని సవరణించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తుండడంతో ప్రభుత్వం పై విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే..మూడు సీసాలైన�

    తిరుమల శ్రీవారి సేవలో రెండ్రోజుల పాటు సీఎం జగన్

    September 23, 2020 / 07:52 PM IST

    సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచెకట్టు, తిరునామంతో వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితు

    భారత్‌లో ఫస్ట్ టైమ్.. ఒక్క రోజులో 93,356 మంది కరోనా నుంచి కోలుకున్నారు

    September 21, 2020 / 02:08 PM IST

    కరోనా కరాళ నృత్యం దేశంలో సాగుతూనే ఉంది. కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. అయితే ఇవాళ(21 సెప్టెంబర్ 2020) వచ్చిన అప్‌డేట్ మాత్రం భారత్‌కు కాస్త ఉపశమనం కలిగించేదిగా ఉంది. భారతదేశంలో కరోనా సో

    ఒక్క రోజులో రేషన్‌ కార్డు.. ఏపీలో సరికొత్త రికార్డ్

    September 17, 2020 / 07:26 AM IST

    నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందివ్వాలంటే.. ముందుగా కావలసిన కార్డు రేషన్ కార్డు.. రేషన్ కార్డు లేనిదే అర్హులైనా కూడా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి. ఆ రేషన్‌ కార్డు రావాలంటే సామాన్యుడు ఆఫీసుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి. అన్నీ అర్హతలు ఉన్నా.. రే

    తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల భేటీ, తేలుస్తారా..బస్సులు తిరుగుతాయా ?

    September 15, 2020 / 06:31 AM IST

    TSRTC, APSRTC : అన్‌లాక్‌ -4లో రాష్ట్రాల మధ్య రవాణాపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎత్తివేసింది. అయితే ఏపీ, తెలంగాణ మధ్య పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు మాత్రం ఇంకా పునరుద్ధరణ కాలేదు. బస్సులు పునరుద్ధరించాలంటే తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్�

    కరోనా కరాళ నృత్యం: ఏడు రోజులుగా భారత్‌లో వెయ్యికి పైగా మరణాలు

    September 8, 2020 / 10:50 AM IST

    భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,

    బ్రెజిల్‌ని దాటేశాం.. అమెరికాను మించిపోతున్నాం.. దేశంలో ఒకేరోజు 90వేలకు పైగా కేసులు

    September 7, 2020 / 10:47 AM IST

    బ్రెజిల్‌ను దాటేసి ప్రపంచంలోనే రెండవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దేశంలో 42 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 90,802 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచంలో అత

    దేశంలో కరోనా ఉగ్ర రూపం.. 24 గంటల్లో 86 వేల కేసులు.. 4 మిలియన్ల మార్క్ దాటేసింది

    September 5, 2020 / 11:00 AM IST

    దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా సోకి

    ఏపీలో లిక్కర్ రేట్లలో మార్పులు, ఇవే కొత్త రేట్లు

    September 3, 2020 / 05:29 PM IST

    AP Cheap Liquor Rates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం రేట్లల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద�

10TV Telugu News