Home » AP
ఎవరో తెలీదు..ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయో తెలీదు ఏపీలోని సముద్రతీరంలోకి మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఎవరన్నా చంపి సముద్రంలో పారేశారా? లేక ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయారో తెలీదుగానీ..ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి సమీప�
రాష్ట్రంలో గత 24గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి. మొత్తం 63వేల 77మంది శాంపిల్స్ ను పరీక్షించారు. ఇందులో 10వేల 603మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. కోవిడ్ వల్ల నెల్లూరులో పద్నాలుగు మంది, చిత్తూరులో పన్నెండు మంది, కడపలో తొమ్మిది �
ఆంధ్రప్రదేశ్లో 8 స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పోక్సో కేసుల విచారణ కోసమే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలో ప్రత్�
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. 24 గంటల్లో కరోనా వల్ల 93 మంది మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 46,712 శాంపిల్స్ ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,38,038 శాంపిల్స్ ను పరీక్షించారు
అధ్యక్ష పదవిలో లేనప్పుడు మౌనంగా ఉన్న సోము వీర్రాజు… ఇప్పుడు పార్టీని శాసించేలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాక ఆయనలోని వేరే కోణం బయటకు తీశారని పార్టీ నేతలే అంటున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ నేతలు మాట్ల
జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. పునర్విభజన కమిటీకి అనుబంధంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 22, 2020) జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సరిహద్దులు, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ �
ఏపీతో మరో 2 దిగ్గజ కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ‘‘వైయస్సార్ చేయూత’’ద్వారా మహిళా సాధికారికతకు మరో 2 దిగ్గజ కంపెనీలు తోడ్పాటు అందించనున్నాయి. ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ రిటైల్– జియో, అల్లాన కంపెనీల అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమం�
అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం. పది మంది ప్�
వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలపింది. అలాగే వాయువ్య బంగాళఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్రలో తేలికపాటి ను
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష