Home » AP
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. నిన్న జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించలేద�
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ని మొదట 2014 నుంచి 19 వరకు టీడీపీ పరిపాలించింది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం పై అనేక ఆరోపణలు వచ్చాయి. మొదటి సంవత్సరం హైదరాబాదులో ఉండి పాలన సాగించినా తర్వాత అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ సచివాలయం అసెంబ్లీ నిర్మ�
ఏపీ సర్కార్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 10,11 న ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28, 29, 30న ఏపీజీ ఈసెట్ నిర్వహించనున�
రాజధాని నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధానితో సహా అభివృద్ధి ప్రణ
ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 82 మంది మృతి చెందారుు. 55,692 శాంపిల్స్ ను పరీక్షించగా 9996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గడచిన 24 గంటల్లో 9499 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 27,05, 4
ఏపీలో అమరావతి కూడా అంతర్భాగమేనని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసే కార్యాచరణపై చర్చించామని తెలిపారు. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీపై ఏపీ సీఎం జగ�
ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసుల అంకెల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. 10వేలు ధాటి ఫైల్ అవుతున్న కేసుల్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం 9గంటల వరకూ నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 57వేల 148మ�
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖామంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ప్ర�
ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఓ వైపు కరోనా వైరస్ గురించి భయాందోళనలో మునిగిన ప్రజల్లో మార్పులు తీసుకొచ్చి స్కూల్స్ క�
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉచితంగానే రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. మరింత పకడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్రాన�