AP

    ఆ టీడీపీ ఎంపీ ట్వీట్ పంచ్‌లు.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు

    August 8, 2020 / 05:01 PM IST

    ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి యాక్టివ్‌గా ఉంటారు. ఆయన పంచ్‌లతో కూడిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంటాయి. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. సమావేశాలు, ప్రెస్‌మీట్లు పెట్టి కబ�

    ఏపీలో కరోనా టెస్టులు, ట్రేసింగ్‌ భేష్‌ : బ్రిటిష్‌ హైకమిషనర్‌

    August 7, 2020 / 10:11 PM IST

    కరోనా నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం (ఆగస్టు 7,2020) ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జా�

    ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయ్….

    August 7, 2020 / 09:21 PM IST

    ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఒక్కరోజు 10,171 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 2,06,960కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1842 మంది మృతి చెందారు. ఏపీలో 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 1,20,464 మంది

    యనమలకో రూల్….ఇప్పుడో రూలా? శాసన సభ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం వద్దు

    August 7, 2020 / 07:47 PM IST

    ప్రతిపక్ష టీడీపీ తీరుపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని గతంలో యనమల రూలింగ్ ఇచ్చారని మరి ఇప్పుడెందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశ

    ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ మొదలైంది

    August 7, 2020 / 05:57 PM IST

    ఏపీలో జిల్లాల పునర్ విభజనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయంన చేస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏ�

    విజయవాడ కనకదుర్గ గుడిలో కరోనా కలకలం..ఎంతమంది అంటే..

    August 7, 2020 / 02:43 PM IST

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి కరోనా సెగ తగలింది. ఆలయ ఈవో సహా 18 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈవో సురేష్ బాబు కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధా�

    అక్టోబరు 15నుంచి కాలేజీలు ఓపెన్ చేయాలి: సీఎం జగన్

    August 6, 2020 / 04:54 PM IST

    సీఎం జగన్ అక్టోబర్‌ 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు ప్రారంభించాలంటూ ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్య అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు �

    కేసు పెట్టటానికి వచ్చిన దళితుడిని బూటుకాలితో తన్నిన సీఐ

    August 5, 2020 / 11:25 AM IST

    ఏపీలో దళితులపై పోలీసుల దాష్టీకాలు పలు విమర్శలకు దారితీస్తోంది.పశ్చిగోదావరి జిల్లాలో ఇసుక లారీని అడ్డుకున్న ఓ దళిత యువకుడికి శిరోముండనం..మరో జిల్లాలో మాస్క్ పెట్టుకోలేదని బైక్ పై వెళుతున్న యువకుడిని కొట్టటంతో అతను చనిపోవటం వంటి పలు ఘటన తీ�

    వైసీపీ సర్కారుకు బిగ్ షాక్…3 రాజధానులపై హైకోర్టు “స్టే”

    August 4, 2020 / 04:17 PM IST

    3 రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసిం�

    అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారు

    August 4, 2020 / 10:40 AM IST

    భూమిని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు చెల్లించలేదని కట్టలేదని ఓ మహిళను దారుణంగా ట్రాక్టర్ తో తొక్కించి చంపేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా శివాపురం తండాలో చోటుచేసుకుంది. నకరికల్లు శివారు శివాపురం తండాకు చెందిన రమావత్‌ మంత్య్రానాయక్‌, మంత�

10TV Telugu News