Home » AP
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 166586 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 76,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 85,777 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యా�
కలికాలం..అందులోను కరోనా కాలంలో జరిగే దారుణాల గురించి వింటుంటే ఒళ్ళు గగొర్పొడుస్తోంది. మనిషిలో ఉండే మానవత్వం రోజురోజుకీ చచ్చిపోతో? అనే ఆందోళన కలుగుతోంది. బతికున్న వ్యక్తి ఎప్పుడు పోతాడా అన్నట్టుగా సమాజం ఎదురుచూస్తున్న రోజులు వెలుగులోకి వస�
‘కరోనా వైరస్ తో పోరాడదాం, కరోనా పేషంట్తో కాదు’ అంటూ సెల్ ఫోనుల్లో రింగ్ టోన్ చెవిలో సెల్లు కట్టుకుని పోరాడుతుంటూ కొంతమంది వైద్యసిబ్బంది మాత్రం కరోనా పేషెంట్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారినే కాకుండా కరోనా పేష�
ఏపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సూచనలను అనుసరించి, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రత్యేకమైన పోర్�
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసులు తూ.గో జిల్లాలో తగ్గాయి.. కర్నూల్ లో పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9,276 కరోనా కేసులు నమోదవ్వగా 58 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి కోలుకుని మరో 12,750 మంది డిశ్చా
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీకి ఇకనుంచి మూడు రాజధానులు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్న�
ఏపీ మూడు రాజధానుల బిల్లుపై చిక్కుముడిపడింది. గవర్నర్ చేతిలోనే బిల్లు భవిష్యత్తు ఉంది. ఆయనేం చేస్తారని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త సారధి వచ్చాడు… అమరావతిలోనే పాలనా రాజధాని ఉండాలన్నది మా విధానం అని స్టాండ్ ను క్లియర్ చేయడంతో�
ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరిన మూడు రాజధానుల బిల్లుపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తన వద్దకు పంపించిన బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై గవర్నర్ కేంద్రంలో పెద్దలతో మాట్లాడినట్�
ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగిపోవటంతో..కొంతమంది మందుబాబులు కిక్కుకోసం శానిటైజర్లు తాగేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శానిటైజ్ తాగి 10తాగి చనిపోవడం తీవ్ర కలకలంరేపింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర మద్యాన�
నమ్మకంగా ఓటీపీలు అడిగి.. సర్వం ఊడ్చేస్తున్నారు. వద్దన్నా.. లోన్లు ఇప్పించి మరీ.. లూటీ చేస్తున్నారు. కేవైసీల పేరుతో మాయ చేసి.. డబ్బులు మాయం చేస్తున్నారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్లో ఊహించనంత దండుకుంటున్నారు. ఈ లాక్ డౌన్, కరోనా టైమ్లోనే.. వేలల్లో కే�