Home » AP
ఏపీలో భారీగా కరోనా కేసులు, మరణాలు పెరిగాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 10,167 కరోనా కేసులు నమోదు కాగా 68 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,30,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,281 మంది కరోనా బారిన పడి మరణించారు. రాష�
ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి చెందారు. ఏపీలో 1,20,390కు చేరిన కేసులు, 1,213 మంది మృతి చెందారు. ఏపీలో 63,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 58 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 1,10,297 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి 1,148 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 56,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు వివిధ ఆ
ఏపీలో బీజేపీలో కీలక మార్పులు చోటుకుంటున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం నియమించింది. సోము వీర్రాజు పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఖరారు చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సిం�
ఏపీలో కరోనా కేసులు లక్ష దాటాయి. ఏపీలో ఇప్పటివరకు లక్షా 2 వేల 349 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 6 వేల 51 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే 1210 కేసులు ఉన్నాయి. తూర్పు గోదావరిలో ఇప్పటివరకు 14,696 కేసులు న�
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతోంది. గతంలో ఓసారి అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులను మండలి పక్కన పెట్టేసింది. దీనిపై సెలెక్ట్ కమిటీని వేయడంతో కాలం ముగిసింది. మరోసారి ఈ బిల్లులను అ�
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కొత్తగా 7813 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 90 వేలకు చేరువలో ఉన్నాయి. రాష్ట్రంలో 88,671 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో 52
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 7,998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 61 మంది మృతి చెందారు. 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు నిర్�
కరోనా కాలం..అన్ని స్కూల్స్ కు సుదీర్ఘకాలపు సెలవులు ఇచ్చేసింది.దీంతో స్కూల్స్ అన్నీ ఆన్లైన్ బాట పట్టాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు సెల్ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల ద్వారా పాఠాలు చెప్పేస్తూ నానా హంగామా చేస్తున్నాయి. ఈ ఆన్ లైన్ టీచింగ
కరోనా కష్టం అంతా ఇంతా కాదు. ఉన్న బతుకుదెరువు పోవడంతో ట్రాక్టర్ కొనుక్కుని పనిచేసుకోవాలని భావించిన ఓ వ్యక్తి భార్య నగలు అడిగి ఆమె చేతిలో దారుణ హత్యకు గురైన అత్యంత దారుణ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..పలమనేర