AP

    టీచర్ ఐడియా : చెట్లకిందే..చీరల చాటున పాఠాలు..

    November 6, 2020 / 02:22 PM IST

    AP teacher Idea ensure social distance by using sarees : కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గనంటోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ దాని విశ్వరూపాన్నిచూపిస్తోంది. దీంతో బడులు తెరవాలంటేనే టీచర్లు..విద్యార్దులు..వారి తల్లిదండ్రులు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. కానీ చదువులు సాగాలి..కానీ ఒక

    ఇంటికే రేషన్ బియ్యం : బస్తాపై క్యూ ఆర్ కోడ్, వాహనాల్లో జీపీఎస్, ఇక అక్రమాలకు చెక్ – మంత్రి కన్నబాబు

    November 5, 2020 / 04:21 PM IST

    AP Doorstep Delivery Of Quality Rice : ఇంటికే రేషన్ బియ్యం తీసుకొచ్చి, నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి కన్నబాబు. సరఫరా చేసే విధానం ఖరారు చేశామన్నారు. 2021, జనవరి 01 తేదీ నుంచి ఇంటికే రేషన్ బియ్యం అమలు చేస్తామన్నారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్ష�

    బందరు పోర్టు నిర్మాణ పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    November 5, 2020 / 03:05 PM IST

    AP Cabinet green signal for Bandar port construction work : బందరు పోర్టు నిర్మాణ పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్స్ సంస్థ తయారు చేసిన డి.పి.ఆర్.కి ఆమోద ముద్ర వేసింది. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర�

    ఏపీలో మూడు మెగా ఇండస్ట్రీస్‌కు గ్రీన్ సిగ్నల్

    November 4, 2020 / 08:14 AM IST

    AP CM: రాష్ట్రంలో మూడు మెగా ఇండస్ట్రీల ఏర్పాటుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. రూ.16వేల 314 కోట్ల పెట్టుబడులు వచ్చి, సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకొస్తున్న పలు మెగా ప్రాజెక్టుల

    ఏపీలో 8 లక్షలకుపైగా కోలుకున్న కరోనా బాధితులు

    November 4, 2020 / 01:06 AM IST

    corona victims recover : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలు దాటింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,849 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాత�

    ఏపీ ఇంటర్ బోర్డు అకడమిక్ కేలండర్

    November 3, 2020 / 10:42 PM IST

    AP Intermediate Board : ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ కేలండర్ విడుదలైంది. ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను వచ్చే సంవత్సరం మార్చి చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం (నవంవర్ 3, 2020) ఇంటర్ విద్యామండలి అకడమిక్ కేలండర్ ను విడుద�

    ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు లైన్ క్లియర్

    November 2, 2020 / 12:30 AM IST

    RTC bus services : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు లైన్ క్లియర్ అయింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య సోమవారం మధ్యాహ్నం అంతరాష్ట్ర ఒప్పందం కుదరనుంది. మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు రెండు రాష్ట్రాల ఆర్ట�

    ఏపీ సీడ్స్‌పై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం.. నకిలీ విత్తనాలతో 25% పంట నష్టం

    October 26, 2020 / 05:47 PM IST

    AP seeds కంపెనీపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంగళగిరి రామకృష్ణ. 5 ఎకరాల్లో వేసిన పంటలో 20 నుంచి 25శాతం నాసిరకం పంట వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. నాసిరకం విత్తనాల పంపిణీ చేసిన మంజీరా కంపెనీపై

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈసీ ఏం చేయబోతోంది

    October 24, 2020 / 07:42 AM IST

    Local body elections in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఎ�

    మూడు రెట్లు ఎక్కువగా చార్జీలు వసూలు, కారులో ఒక్కొక్కకరికి రూ.1200.. ప్రజారవాణా లేకపోవడంతో ప్రైవేటు దోపిడీ

    October 21, 2020 / 04:41 PM IST

    private bus operators: లాక్‌డౌన్‌ అన్‌లాక్‌తో దాదాపుగా పూర్తిస్థాయి సడలింపులు వచ్చినప్పటికీ అంతర్రాష్ట్ర, దూర ప్రయాణాలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లు అరకొరగా తిరుగుతుండటం, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో.. ఇదే అదనుగా �

10TV Telugu News