Home » AP
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. రాజధానిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్ రూల్ తీసుకొచ్చింది. ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ
ఏపీ ప్రభుత్వం జిల్లా పరిషత్ లకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా చంద్రబాబు వ్యవరిస్తున్నారని విమర్శలు చేశారు.
రాష్ట్రానికి 3 రాజధానుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.
అమరావతి ప్రాంత గ్రామాల్లో సకల జనుల సమ్మెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మందడంలో ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై ఏఎస్సీ చక్రవర్తి మాట్లాడుతూ..మహిళలపై తాము దాడి
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బీసీజీ) నివేదిక ఈరోజు ప్రభుత్వానికి చేరనుంది. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ బోస్టన్ కమిటీపై తీవ్ర విమర్శల�
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టు కింద సీఎం జగన్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో శుక్రవారం (జనవరి 3) ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం (జనవరి 3, 2020) ఏలూరులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.