Home » AP
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని టూర్ లో చంద్రబాబు సామాజిక వర్గాల ప్రస్తావరన తెచ్చారని తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల్లో ప్రకాశం జిల్లా YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టెప్పులతో ఇరగదీశారు. 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఎంపీ మాగుంట కార్యకర్తలతో ఆడిపాడారు. పాటలకు స్టెప్పులేని అలరించారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఉత్సాహం కేకలు �
శ్రీవారి సన్నిథిలో సిలువ గుర్తుల కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో ఉన్న చెట్లకు ఏసుక్రీస్తు శిలువ గుర్తులు కలకలం సృష్టిస్తున్నాయి. చెట్లకు వేసి ఉన్న శిలువ గుర్తులను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వాటిని చెరిపివేశారు. కా�
మూడు రాజధానులంటూ పిచ్చి నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఘోరమైన తప్పు చేస్తున్నారనీ..మూడు రాజధానుల అంశం ఏ రాజ్యాంగంలోను లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత యనమల రామకృష్ణ విమర్శించారు. రాజధాని అమరావతి పనులు నిలిపివేసి తప్పు చేస్తున్నారనీ..అమరావతి ప్రా�
మా దగ్గరకు వచ్చి..మమ్మల్ని ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్, మంత్రులు..ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చి ఇప్పుడు రోడ్లపాలైన తా
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వాలంటీర్ పై దాడి చేశారు. డిగ్రీ విద్య పథకాన్ని ఆన్ లైన్ లో చేర్చలేదని దాడి చేశారు.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అయింది. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019)
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. 42 లక్షల 80వేల మంది లబ్ధిదారులను
ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది.