Home » AP
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, శాంతిభద్రతలపై చర్చిస్తున్నారు.
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జగన్ పాలన అంతా రివర్స్ నడుస్తోందని చింతమనేని ఎద్దేవా చేశారు.
సంక్రాంతి సెలవులు వచ్చేశాయి.. ఏపీలో సంక్రాంతి ఎంతో స్పెషల్.. కోడిపందాలు, గంగిరెద్దులు, బసవన్నల కోలాహలం.. సెలవుల్లో పిల్లలు ఎగరేసే పతంగులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి 10 రోజులు సెలవులను ప్రకటించింది. జనవర
మా త్యాగాలను గుర్తించండి..మా సెంటిమెంట్ ను గుర్తించండి అంటూ హైపవర్ కమిటీకీ..సీఎం జగన్ కు రాయలసీమ ప్రజాసంఘాలు లేఖలు రాశాయి. రాయలసీమ వాసులు సెంటిమెంట్ ను గుర్తించాలని గతంలో కర్నూలులో ఉండే రాజధానికి తాము త్యాగం చేశామని ఆ విషయాన్ని దయచేసి గుర్త
కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపాలంటూ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే బీ.సీ.జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు స్థానికంగా హీట్ పుట్టిస్తున్నాయి. కర్నూలు జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలనీ, నెల్లూరు, ప్ర
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.
ఏపీ ఏసీబీ డీజీ విశ్వజిత్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన రెండు రోజులకే డీజీపై బదిలీ వేటు పడింది.