Home » AP
కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. పేరువంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
బెజవాడను చెడ్డీ గ్యాంగ్ బేజారెత్తిస్తోంది. ఏపీలోని కృష్టా, గుంటూరు జిల్లాలే కాకుండా విజయవాడలో వరుస దోపిడీలో పాల్పడుతు పోలీసులకు సవాల్ విసురుతోంది.
‘కూతురిని చూడాలని ఉంది’అంటూ భార్యకు వీడియో కాల్ మాట్లాడిన గంటకే సాయితేజ మృతి చెందటంతో ఆయన కుటుంబం కుమిలిపోతోంది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏపీ సాయితేజ.
ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్షించారు.
మూడు టన్నుల ఐరన్ స్క్రాప్తో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు సూర్య శిల్పశాల శిల్పులు.
కలియుగ దైవం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు.తిరుమలలో ఏడు కొండలపై వెలిసిన శ్రీవారి ఆస్తులకు సంబంధించి టీటీడీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడు హత్య..మృతదేహాన్ని ముక్కలుగా కోసి..దహనం చేసిన ఘటనతో గ్రామం అంతా భయాందోళనకు గురైంది.
ఏపీలో మళ్లీ మళ్లీ వానలు
ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా గుర్తించడం వల్లే ఆ చుట్టుపక్కల కొన్ని సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు.