Home » AP
అగ్గి లెక్క రాజుకున్న ఏపీ రాజకీయం
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏపీ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని తెలిపారు.
ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో ఉన్న సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చడానికి జనసేన పార్టీ తరపున
పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన�
ఇప్పటికే అనధికారికంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు చేస్తున్న డిస్కం సంస్థలు ఇదే పరిస్థితి కొనసాగితే అధికారికంగానే కోతలకి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇదే సమయంలో మరోవైపు పరిశ్రమలతో కూడా..
బద్వేల్ ఉప ఎన్నికలో 9 నామినేషన్లను తిరస్కరించారు. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీతో పాటు 18 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. ఉపసంహరణకు ఈ నెల 13వ తేదీ వరకు గుడువు ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 30న జరుగనున్న హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతోంది. వచ్చిన నామినేషన్లను ఉదయం 10 గంటల నుంచి అధికారులు పరిశీలిస్తున్నారు.
ఏపీలో మళ్ళీ విద్యుత్ కోత మొదలైంది. ఇటు అనుకున్న స్థాయిలో ఉత్పత్తి లేకపోగా.. బహిరంగ మార్కెట్ లో కొందామన్నా విద్యుత్ దొరకకపోవడంతో కోతలు విధిస్తున్నారు. నిజానికి వాతావరణం వేడిగా..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.