Home » Apex council meeting
river Irrigation dispute : ఏపీతో నదీ జలాల వివాదాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు, తదితర అక్రమ ప్రాజెక్టులను ఏపీ ఆపకుంటే.. తెలంగాణ కూడా అలంపూర్ పెద్ద వరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. తద్వారా రోజుకు 3 �
apex council meeting: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణంపై తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన పంచాయితీ ముదిరింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ(అక్టోబర్ 6,2020) అపెక్స్ కౌన్సిల్ �
జలవివాదాలకు వాదనలతో సిద్ధమయ్యాయి తెలుగు రాష్ట్రాలు. మంగళవారం జరిగే Apex council meetingలో దీనికి వేదిక కానుంది. కేంద్రం కూడా ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది. 4 అంశాలను అజెండాగా నిర్ణయించినప్పటికీ, వీటికి అనుబంధంగా అనేక అంశ�
Water sharing row between Telangana and Andhra: కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల్లో వాటాలపై వివాదం. దీనిపైనే మంగళవారం కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. కేంద్రం జలవనరుల శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రెండు రాష్ట్రాల మధ్య వివాదంపై సామర
ap cm jagan to visit delhi : ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2020, అక్టోబర్ 05వ తేదీ సోమవారం ఉదయం కడప జిల్లా పులివెందులకు వెళ్లనున్నారు. అక్కడ తన మామ ఈసీ గంగిరెడ్డి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం కడపకు చేరుకుని ప్రత్యేక
KCR review meeting : తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతి నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే
kcr apex council meeting : మళ్లీ మన జోలికి రావొద్దు.. కయ్యానికి కాలు దువ్వొద్దు.. వాస్తవాలేంటో కుండబద్ధలు కొట్టాల్సిందే. ఇదే ఇప్పుడు తెలంగాణ సీఎం ముందున్న టార్గెట్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 6వ తేదీన కేంద్రం అపెక్స్ (Apex) కౌన్సిల్ �
Devadaya Sakha Lands Registration ban : తెలంగాణలో దేవదాయ శాఖలో భూముల రిజిస్ట్రేషన్లు నిషేధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయశాఖ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల