సూపర్ స్టార్ మహేష్ గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట అతనో ఫ్యామిలీ హీరో అని. సినిమాలు, షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతోనే షికార్లు చేసే మహేష్ సినిమా సినిమాకి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో..
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్పై హీరో సిద్దార్థ్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపగా.. జాతీయ మహిళా కమీషన్ కూడా సీరియస్ అయింది.
అత్యాచారం కేసులో ఓ నిర్ధోషిని దోషిగా తేల్చి శిక్ష విధిచింది కోర్టు. 16 ఏళ్లు శిక్ష అనుభవించాక అతను దోషి కాదు నిర్ధోషి అని తేలింది. దీంతో రచయిత్రి క్షమాపణ చెప్పింది.
బడికి పంపాల్సి వస్తున్నందుకు క్షమించండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ..ఆ తల్లి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన టెక్సాస్ లో చోటు చేసుకుంది.
దిశ హత్యాచార ఘటనలో నిందితులు నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయటంపై శుభం సంతోషం అంటూ స్పందించడంపై సీపీఐ నేత నారాయణ క్షమాపణ చెప్పారు. సంచలనం రేపిన ఈ ఎన్కౌంటర్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయ