Home » Apple CEO
Apple Fans : ఆపిల్ ఢిల్లీ స్టోర్లో కస్టమర్లు, టెక్ ఔత్సాహికులు, అభిమానులతో సందడిగా మారింది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) ఢిల్లీ స్టోర్ ( Apple Delhi Store) ఓపెనింగ్ వీక్షించేందుకు వందల సంఖ్యలో ఆపిల్ అభిమానులు బారులు తీరారు.
Apple Store in Delhi : భారత్లో ఎట్టకేలకు ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ముంబై స్టోర్ ప్రారంభించిన రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆపిల్ స్టోర్ ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ గేటులు తెరిచి ప్రారంభించారు.
Apple Delhi Store : భారత్లో ఆపిల్ (Apple) రెండో స్టోర్ ప్రారంభమైంది.. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) ఢిల్లీ స్టోర్ను ఓపెన్ చేశారు. ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందుగానే ఆపిల్ కస్టమర్లు భారీగా క్యూ కట్టారు.
Apple Jobs in India : ఆపిల్ గత రెండేళ్లలో భారత మార్కెట్లో ఐఫోన్ల తయారీ (Apple iphones) ని 7 శాతం పెంచింది. భారత్లో లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించింది. అందులో 72శాతం మంది మహిళలే ఉన్నారు. మహిళలకే ఎక్కువ శాతం ఉద్యోగాలు ఎందుకు ఇచ్చిందంటే?
Tim Cook : దేశ రాజధాని ఢిల్లీకి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO) చేరుకున్నారు. ఏప్రిల్ 20న ఆపిల్ రెండో స్టోర్ను కుక్ ప్రారంభించనున్నారు. ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్న ఆయన ఏం చేశారంటే..?
ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ టిమ్ కుక్ కి ముంబై స్పెషల్ వడాపావ్ తినిపించి వైరల్ అయింది. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన అనేకమంది ఇండియన్ సినీ సెలబ్రిటీలు టిమ్ కుక్ తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
Apple First Store In India : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ మొట్టమొదటి ఫిజికల్ రిటైల్ స్టోర్ ( Apple First physical retail store)ను ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive Mall)లో ప్రారంభమైంది. ఆపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ (Tim Cook) భారత మొట్టమొదటి ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ డోర్స్ ఓపెన్ చేశారు.
Apple Store in Mumbai : ముంబైలో ఆపిల్ ఫస్ట్ స్టోర్ ప్రారంభమైంది. BKC ఆపిల్ స్టోర్ను కంపెనీ సీఈఓ టీమ్ కుక్ (Tim Cook) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆపిల్ స్టోర్ సందర్శించేందుకు ఆపిల్ కస్టమర్లు, అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు.
ముంబైలోని ఓ రెస్టారెంట్ కు టిమ్ కుక్ని తీసుకెళ్లింది మాధురి దీక్షిత్. ముంబై వడాపావ్ కి ఫేమస్ అని తెలిసిందే. దీంతో టిమ్ కుక్కి ముంబై వడాపావ్ టేస్ట్ చూపించింది.
ప్రతిఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని, ప్రాథమిక పాఠశాలలోనే దీనిపై తరగతుల బోధన జరగాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు. ఇది ప్రతిఒక్కరూ నేర్చుకోగల అత్యంత ముఖ్యమైన భాష అన్నారు.