Home » Apply Online
రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,21,641ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు మార్చి 29, 2023వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాచ్పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్వ్రాంచ్పోస్ట మాస్ట్రర్(ఏబీపీఎం). డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంట
ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగినవారు జనవరి 6 , 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023 జున్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర స్పెషలైజేషన్లలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా తత�
రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 26, 2022వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 21 వ తేదీ దరఖాస్తులకు
నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం 'నేతన్నకు చేయూత'.
పగటి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ క్రమంలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే..మాత్రం కఠిన చర్యలు తప్పవని, వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్ను ప్రకటించింది. కేంద్రీయ విద్యాలయాల్లో 2నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
SBI PO recruitment 2020: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెుత్తం 2వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మెుత్తం 2వేల ఖాళీల్లో 200 పోస్టుల్ని ఎకనామికల్లీ వికర్ సెక్షన్స్కి కేటాయించిం�