-
Home » Apply Online
Apply Online
ఏపీలో గణేష్ మండపం పెట్టాలనుకుంటున్నారా? పోలీసులు ఇచ్చిన వెబ్ సైట్ ఇదే.. అప్లై చేసుకోండి..
నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారని ఆయన వివరించారు.
ఎస్బీఐలో 5447 సీబీవో పోస్టుల భర్తీ.. తెలుగు రాష్ట్రల్లో 825 ఖాళీలు
మొత్తం 120 మార్కులకు ఆన్లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ ఖాళీలు... కామన్ అడ్మిషన్ పరీక్ష కు దరఖాస్తులు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 30, 2023గా నిర్ణయించారు. AFCAT కోర్సు జనవరి 2025లో ప్రారంభమవుతుంది.
ఏఐఈఎస్ఎల్లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.. సమీపిస్తున్న దరఖాస్తు గడువు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28-11-20గా నిర్ణయించారు.
బెనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్డబ్ల్యూ) లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానానికి సంబంధించి అకడమిక్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది 25.11.2023గా నిర్ణయించారు.
సెయిల్ లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీ
SAIL Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. బొకారో స్టీల్ ప్లాంట్ లో మొత్తం 85 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుత�
రాతపరీక్ష లేకుండానే ఎస్బీఐలో రిసాల్వర్ పోస్టుల భర్తీ
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అన్ని అవసరమైన పత్రాలను అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన వివరాలు ఇవ్వని వారి అభ్యర్థిత్వం షార్ట్లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణలోని తీసుకోరు.
ఎయిమ్స్ భోపాల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సీబీటీ పరీక్ష విధానానికి సంబంధించి మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల(పార్ట్-ఎ: 25 ప్రశ్నలు, పార్ట్-బి: 75 ప్రశ్నలు) నుంచ
మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను బట్టి పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. మైన్ ఫోర్మ్యాన్ సర్టిఫికేట్, డిప్లొమా మైనింగ్& మైన్ సర్వేయ�
డెహ్రాడూన్ ఐఐపీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ రూ.35,400-రూ.1,12,400. టెక్నీషియన్ రూ.19,900 - రూ.63,200. చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. చెల్లించాల్సి ఉంట�