approved

    ఆయింట్ మెంట్ తో కరోనాకు చెక్..US FDA ఆమోదం

    August 22, 2020 / 04:13 PM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇంకా కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని వ్యాక్సిన్ లు మూడో దశలో కొనసాగుతూ విజయవంతంగా పనిచేస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వచ్చేందుకు సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈ నేప

    హైడ్రాక్సీక్లోరోక్విన్ : కరోనా ట్రీట్మెంట్ కు మలేరియా డ్రగ్…FDI ఆమోదించిందన్న ట్రంప్

    March 20, 2020 / 02:36 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌(కోవిడ్-19)ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదు. అమెరికాలోని సీటెల్‌ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కూడ

    18ఏళ్ల తర్వాత…ITBP క్యాడర్ రివ్యూకి కేబినెట్ ఆమోదం

    October 23, 2019 / 03:42 PM IST

    ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ (ITBP) క్యాడర్ రివ్యూ చేసేందుకు ఇవాళ(అక్టోబర్-23,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 18ఏళ్లుగా క్యాడర్ రివ్యూ పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. 2001లో చివరిసారిగా క్యాడర్ రివ్యూ జరిగింది. చైనాతో వాస్తవాధీన రేఖ వె�

    ఇసుక ఇక చవక : టన్ను రూ.375

    September 5, 2019 / 03:09 AM IST

    ఏపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందజేయనుంది. కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

    చందాదారులకు శుభవార్త : EPFపై 8.65 శాతం వడ్డీ

    April 27, 2019 / 03:45 AM IST

    ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2018 – 19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ఏప్రిల్ 26వ తే�

    జెట్ కు ఫ్యూయల్ నిలిపేసిన ఐవోసీ

    April 5, 2019 / 11:23 AM IST

    అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.

    కేంద్రం కీలక ఆదేశాలు : బోర్డర్ కు విమానాల్లోనే బలగాల తరలింపు

    February 21, 2019 / 09:48 AM IST

    పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో కేంద్రం అప్రమత్తమయింది. మరిన్ని దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ బలగాలను ఇకపై ఢిల్లీ-�

    చారిత్రక నిర్ణయం: ఓసీల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు

    January 7, 2019 / 09:33 AM IST

    ఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల పేదలకూ రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆర్థికంగా వెనుకబడిన ఎగువ కులాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్ల�

10TV Telugu News