Home » apsrtc
ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. తొలి దశలో 750 పీవీటీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
ఇందుకోసం రూ.1950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.
ఆ భర్త కోర్టుల్లో సుదీర్ఘంగా పోరాడారు. చివరకు సుప్రీంకోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ సేవల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఫ్రీ బస్ జర్నీతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా.
ఆర్టీసీ కార్మికులకు జీతాలు ప్రభుత్వం ఇచ్చినా.. ఆర్టీసీ కార్పొరేషన్ కొనసాగుతుందన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పని చేస్తుందని తెలిపారు.
హైదరాబాద్ నుంచి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారికోసం ఏపీఎస్ ఆర్టీసీ అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.
ఆన్ లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అధార్ వివరాలు, పదోతరగతి సర్టిఫికెట్ లోని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులు రెజ్యూమ్ తోపాటు, ఇతర సర్టిఫికెట్ల ఒరిజినల్ కాపీలను తీసుకుని నవంబర్ 16న క�
బస్టాండ్ లో ఉండగానే బసు టైరు ప్రాబ్లం ఉందని.. ప్రత్యామ్నాయంగా మరో బస్సు అరెంజ్ చేయాలని అధికారులకు డ్రైవర్ చెప్పారు. టైరు బాగాలేని బస్సునే పంపడంతో మార్గంమధ్యంలో కంచికచర్ల ఫ్లై ఓవర్ వద్ద టైరు నుండి వాసన రావడంతో డ్రైవర్ బ్రేక్డౌన్ చేసి బస్సున�
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. కొత్తగా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.