Home » army chief
పీవోకే లోని ఉగ్రవాద స్దావరాల పై భారత సైన్యం ఆదివారం, అక్టోబరు20న జరిపిన దాడిలో 6నుంచి 10 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. వీరితో పాటు మరో 10 మంది ఉగ్రవాదులు కూడా మరణించి ఉంటారని ఆయన తెలిపారు. న
పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం పంపినట్లు �
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (COSC) చైర్మన్గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ బాధ్యతల స్పీకరణ కార్యక్రమంలో ఇప్పటివరకు సీఓఎస్సీ చైర్మన్ గా ఉన్నఏయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆర్మీ చీఫ్ బిపిన్
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఉన్న ప్రాంతాలను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇండిన్ ఆర్మీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పీవోకే వంటి కీలకమైన �
దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో గురువారం(ఫిబ్రవరి-21,2019) ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ విహరించారు. బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ లో జరుగుతున్న ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో భాగంగా మరో పైలట్ తో తేజస్ లో ప్రయాణించారు.భారత్ లో తయారైన