Home » army chief
Army chief General Naravane visits forward areas ఆర్మీ చీఫ్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ(డిసెంబర్-23,2020) తూర్పు లడఖ్ లోని అత్యంత ఎత్తైన రేచిన్ లా సహా పలు ఫార్వార్డ్ ఏరియాలను సందర్శించారు. ఫార్వార్డ్ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఇదే అశక్తి,ఉత్సాహంతో
Let Abhinandan Go – Army Chief Shaking :భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విషయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా గజగజ వణికిపోయారట.. అభినందన్ను విడుదల చేయకపోతే భారత్ తమపై దాడిచేయ నుందని పార్టమెంటరీ నేతల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్�
భారత ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్ లో పర్యటించారు. 2020, జులై 03వ తేదీ శుక్రవారం ఉదయం జరిగిన ఈ అకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఉదయం CDF Chief బిపిన్ రావత్ తో కలిసి లేహ్ కు చేరుకున్నారు. భారతీయ సైనికులను కలువనున్నారు. ఇటీవలే చైనా సైనిక�
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆర్మీ చీఫ్ మాటలు తగ్గించి ఎక్కువ పని చేయాలని కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుం�
పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయం పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరణే సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ ఆదేశిస్తే ఆపరేషన్ పీఓకే నిర్వహించి భారత్ లో కలిపేసేందుకు తమ సైన్యం సిధ్దంగా ఉందని ఆయన తెలిపారు. జనవరి 11, శ
హెలికాఫ్ట్రర్ క్రాష్ ఘటనలో తైవాన్ ఆర్మీ చీప్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రతికూల వాతావరణంలో రాజధాని తైపీకి దగ్గర్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ జనరల్ షెన్ యి మింగ్తో మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం బ్లాక్ హాక్ హెలికా
భారత ఆర్మీకి నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే మంగళవారం డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. బిపిన్ రావత్ స్థానంలో సైన్యాధిపతిగా జనరల్ నరవణే బాధ్యతలు స్వీకరించారు. భారత ఆర్మీకి నరవణే 28వ సైన్యాధిపతి. జనరల్ మన
భారత ఆర్మీ నూతన చీఫ్ గా జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే ఎంపికయ్యారు. మంగళవారం(డిసెంబర్-31,2019)జనరల్ మనోజ్ ముకుంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2016 డిసెంబర్-31న 27వ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మంగళవారం రిటైర్డ్ అవుతున్న సమయంలో నూతన ఆర్మీ చీఫ�
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పొలిటికల్ లీడర్గా మారాలనుకుంటున్నారా..ఇదే ఆరోపణ ఇప్పుడు విపక్షాలు చేస్తున్నాయ్..పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన
భారత్లో యుద్ధం లేదు.. శాంతి లేదు అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ టెర్రరిస్టుల కారణంగానే భారత్లో ఇటువంటి వాతావరణం ఏర్పడిందన్నారు. డెఫ్కమ్ ఘటన సందర్భంగా ఉగ్రవాదం గురించి ఆర్మీ చీఫ్ ప్రస్తావించారు. ‘