Home » arogyasri
జగన్ ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 26,2019) మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుభవార్తలు వినిపించింది. మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు
ఏపీ సీఎం జగన్... పాలనలో దూకుడు పెంచారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఒకేరోజు పలు కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన
సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ముందు ముందు మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే. అదే
ఏపీ సీఎం జగన్ ఆర్యోశ్రీ పథకంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీజనల్ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. డెంగీ, మలేరియా సహా అన్ని రకాల సీజనల్ వ్యాధులను
ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏపీలో పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.