Home » Arrest
పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝాను ఢిల్లీ పోలీసులు గురువారం అర్దరాత్రి అరెస్ట్ చేశారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కుట్ర కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ మోహన్ ఝా గురువారం రాత్రి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లో లొంగిప�
వెంటాడుతున్న పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలోకి దూకిన ఉదంతం జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దీంతో పోలీసులు సైతం నదిలో వెంటాడి నిందితులను ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేశారు....
కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ సింగ్ హత్య పథకాన్ని షూటర్లు వెల్లడించారు. శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన ఇద్దరు ముష్కరులను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్,రాజస్థాన్ పోలీసులు శనివారం రాత్రి సంయుక�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మ
తేజామూర్తి ఐదు నెలల క్రితమే ప్రియాంక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హైదరాబాద్లోనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నారు. పలు కారణాలతో భార్యపై..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. తనపై అత్యాచారం చేసేందుకు యత్నించిన ఓ యువకుడి జననాంగాలను కోసిన మహిళ ఉదంతం యూపీలో సంచలనం రేపింది....
ఓ పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలు 14 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనం రేపింది. యునైటెడ్ స్టేట్స్లోని ఒక మాజీ మిడిల్ స్కూల్ మహిళా టీచర్ 8 సంవత్సరాల క్రితం ఎనిమిదో తరగతి విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినందుకు ఆమెను అరెస్ట
ఢిల్లీ మద్యం కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు పంపిన సమన్ల వ్యవహారంలో ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడిపిస్తారని ఆమ్ �
హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ 50 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ ను జింద్ పోలీసులు అరెస్టు చేశారు....
అత్యంత విషపూరితమైన పాములు, పాముల విషాన్ని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది....