Home » arun jaitley
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు. అంతేగాకుండా దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయవాదిగా సేవలందించారు. ఎన్నో కేసులు వాదించారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేశారాయన. 1952 డిసె�
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం (ఆగస్ట్ 24, 2019)న ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ 1982�
భారత దేశ అభివృద్ది కోసం నిత్యం పోరాడిన అరుణ్ జైట్లీ రాజకీయాల్లోనే కాదు. క్రికెట్లోనూ సేవలందించారు. క్రికెట్ పాలక మండళ్లలో బాధ్యతలు చేపట్టి ఆ క్రీడాభివృద్ధికి సహకరించారు. భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ గవర్నింగ్ కౌ
గత దశాబ్ద కాలంలో దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలోని పంజాబీ హిందూ కుటుంబంలో నవంబర్ 28, 1952న జన్మించారు. జైట్లీ తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ అప్పట్లో�
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని షాహపూర్ హిందీ స్కూల్ లో అద్వానీ ఓటేశారు. కాగా 2014 ఎన్నిక�
భారత్ పై దాడి చేసే ఏ ఒక్క టెర్రరిస్ట్ ని వదిలిపెట్టే ప్రశక్తే లేదని బుధవారం(ఫిబ్రవరి-27,2019)ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సృష్టం చేశారు. పాక్ లోని అబోటాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించేందుకు 2011లో అమెరికా నిర్వహించిన ఆపరేషన్ ను ఈ సందర్భంగా జైట
కేంద్రం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా పయనం సందేహాలను రేపుతోంది. తీవ్ర అనారోగ్యంతోనే ఆయన అత్యవసరంగా న్యూయార్క్కి వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. శరీరంలో వేగంగా వ్యాపించే క్యాన్సర్తో ఆయన బాధపడుతున్నారని..కనీసం రెండు వారాల వరకూ అమెరిక
అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్ధికంగా వెనుకబడిన పేదలకు రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి�