Home » asaduddin owaisi
మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి.
పుల్వామా ప్రమాదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో సత్యపాల్ మాలిక్కు తెలుసు. అయినప్పటికీ ఆయన దీని గురించి మాట్లాడలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీని గెలిపించాలని ఆయన కోరుకున్నారు. అంతే కాకుండా తన గవర్నర్ పదవిని కాపాడుకోవాలనుకున్నారు.
సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని, యూపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని ఒవైసీ అన్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్లో అతీఖ్, అష్రఫ్ హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సర్వెలెన్స్లో ఉన్
ములాయం సింగ్ యాదవ్ తో మాఫియా- బాహుబలి అతీక్ అహ్మద్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చే�
హత్యలు జరుపుకునే సమాజంలో నేర న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. యూపీలో రూల్ ఆఫ్ లా లేదా రూల్ బై గన్? అని నిలదీశారు.
కాంగ్రెస్ పాలన అయినా, బీజేపీ పాలన అయినా ఒకటే. అవినీతి విషయంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయలేము. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. ఒక్క అవినీతే కాదు. అన్ని విషయాల్లోనూ వీరు ఒక్కటే. ఇద్దరూ అల్లర్లను ప్రోత్సహించారు.
అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వె�
‘‘బీజేపీ లాగే టీఎంసీ ప్రవర్తిస్తోంది. బీజేపీ కార్యకర్తలు శాంతి భద్రతల్ని భగ్నం చేస్తే, టీఎంసీ కార్యకర్తలు కూడా అదే చేస్తున్నారు. ప్రజల రక్షణ గురించి ఎవరికీ ఆలోచన లేదు’’ అని అన్నారు. పశ్చిమబెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, కర్ణాటకలో పశువుల వ్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్ను కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అని స్థానిక మీడియా ప్రశ్నించింది.. ఓవైసీ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.