Home » Ashwathama Reddy
ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్, TMU అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డికి TS RTC యాజమాన్యం భారీ షాకిచ్చింది. MGBSలో కంట్రోలర్ గా ఉన్న అశ్వత్థామ.. సమ్మె విరమించిన అనంతరం సెలవు ఇవ్వాలంటూ పెట్టుకున్న దరఖాస్తులను యాజమాన్యం నిరాకరించింది. అక్టోబర్ 5నుంచి నవంబర�
తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన
ఆర్టీసీ సమ్మె ముగిసింది. 52 రోజుల ఆందోళనకు తెరపడింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను బేషరతుగా విరమించారు కార్మికులు. సమ్మె విరమిస్తున్నామని సోమవారం
ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం ప్రతిపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. భవిష్యత్ కార్యా�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరింత వత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ రెడీ అవుతోంది. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ కార్యాచరణనను ప్రకటించింది. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం ఎంప్లాయిస్ యూన
సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరిన కార్మికులు 1 శాతం కూడా లేరని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. కేసీఆర్ కు భయపడి అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులను కార్లలో తీసుకు వెళ్లి జాయిన్ చేశారని … విధుల్లో చేరిన కార్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం..కార్మికుల మధ్య చర్చల ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ క
ఆర్టీసీపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని..కరీంనగర్లో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కార్మికులను చూస్తామని..కేసీఆర్ హామీనిచ్చారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడితే..ఎన్
ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామమ రెడ్డి. ఎట్టి పరిస్థితిల్లోనూ సమ్మెను కొనసాగిస్తామని, ఇంకా ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకోవ