-
Home » Asian Games 2023
Asian Games 2023
చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. స్టేడియానికి వెళ్లడానికి లిఫ్ట్ అడిగేవాడిని: హైదరాబాద్లో నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రాతో కలిసి సినీనటుడు రాహుల్ రవీంద్రన్ బ్రేక్ ఫాస్ట్ చేసి ఫొటోలు తీసుకున్నాడు. టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా వారితోనే ఉన్నాడు.
ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం గెలిచింది.
ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్.. క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 100 పతకాలు సాధించింది.
Asian Games : ఆసియా విలువిద్య క్రీడలో జ్యోతికి బంగారు పతకం
ఆసియా క్రీడలు 2023లో శనివారం జరిగిన విలువిద్య ఈవెంట్లో భారతదేశానికి చెందిన జ్యోతి వెన్నమ్ స్వర్ణం సాధించగా, అదితి కాంస్య పతకం సాధించింది....
ఏషియన్ గేమ్స్-2023లో ఎన్నడూలేనన్ని పతకాలు గెలుచుకున్న భారత్
చరిత్రలో భారత్ తొలిసారి 20 స్వర్ణ పతకాలను సొంతం చేసుకోవడం కూడా ఇదే మొట్టమొదటిసారి.
భారత్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్.. ఫైనల్లో టీమిండియా.. పతకం ఖాయం
ఆసియా క్రీడల్లో టీమిండియా పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
జావెలిన్ స్టార్ కిషోర్ జెనాకు రూ.1.5 కోట్ల నగదు బహుమతి
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో రజతం సాధించిన ఒడిశాకు చెందిన జావెలిన్ స్టార్ అథ్లెట్ కిషోర్ కుమార్ జెనాకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.
జావెలిన్ త్రోలో ఒకే రోజు 2 పతకాలు.. నీరజ్ చోప్రాకు గోల్డ్, కిశోర్కు రజతం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. జావెలియన్ త్రోలో భారత్కు ఒకే రోజు రెండు పతకాలు వచ్చాయి.
Asian Games 2023: ఆర్చరీ క్రీడలో జ్యోతి సురేఖ, ఓజాస్ డియోటాలకు స్వర్ణ పతకం
ఆసియా క్రీడల ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియోటాలే స్వర్ణం గెలుచుకున్నారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దక్షిణ కొరియాను ఓడించడంతో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత్కు 16వ బంగారు పతకాన్ని లభించిం
Asian Games 2023: జాతీయ గీతాలాపన సమయంలో కన్నీరు పెట్టుకున్న యువ క్రికెటర్.. వీడియో వైరల్
2020, 2021 ఐపీఎల్ సీజన్లలో సాయి కిషోర్ చెన్నై జట్టులో సభ్యుడు. అయితే, ఆ రెండు సీజన్లలోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. 2022కు ముందు జరిగిన వేలంగా అతన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది.