Home » Asian Games 2023
నీరజ్ చోప్రాతో కలిసి సినీనటుడు రాహుల్ రవీంద్రన్ బ్రేక్ ఫాస్ట్ చేసి ఫొటోలు తీసుకున్నాడు. టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా వారితోనే ఉన్నాడు.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం గెలిచింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 100 పతకాలు సాధించింది.
ఆసియా క్రీడలు 2023లో శనివారం జరిగిన విలువిద్య ఈవెంట్లో భారతదేశానికి చెందిన జ్యోతి వెన్నమ్ స్వర్ణం సాధించగా, అదితి కాంస్య పతకం సాధించింది....
చరిత్రలో భారత్ తొలిసారి 20 స్వర్ణ పతకాలను సొంతం చేసుకోవడం కూడా ఇదే మొట్టమొదటిసారి.
ఆసియా క్రీడల్లో టీమిండియా పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో రజతం సాధించిన ఒడిశాకు చెందిన జావెలిన్ స్టార్ అథ్లెట్ కిషోర్ కుమార్ జెనాకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. జావెలియన్ త్రోలో భారత్కు ఒకే రోజు రెండు పతకాలు వచ్చాయి.
ఆసియా క్రీడల ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియోటాలే స్వర్ణం గెలుచుకున్నారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దక్షిణ కొరియాను ఓడించడంతో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత్కు 16వ బంగారు పతకాన్ని లభించిం
2020, 2021 ఐపీఎల్ సీజన్లలో సాయి కిషోర్ చెన్నై జట్టులో సభ్యుడు. అయితే, ఆ రెండు సీజన్లలోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. 2022కు ముందు జరిగిన వేలంగా అతన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది.