Home » Asifabad district
: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే శనివారం మరో వ్యక్తిపై పులి దాడి చేసింది.
అడవి బిడ్డలు ఎన్నాళ్లగానో వేచి చూసిన శుభతరుణం రానే వచ్చింది. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు.
ప్రజలకు సేవ చెయ్యాల్సిన సర్పంచ్ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్త దంపతులను వెంటాడిన దుండగులు వారిని గాయపరిచి మహిళ మెడలోని మంగళసూత్రం, యువకుడి మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు.
ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం కోర్టు విచారణ జరిపి..డిసెంబర్ 19వ తేదీ గురువారానికి వాయిదా వేసింది. నిందితుల
సమత అత్యాచారం, హత్యకేసు విచారణ వేగవంతం కానుంది. ఆదిలాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఇప్పటికే ఛార్జిషీట్ సమర్పించారు. మొత్తం 150 పేజీల చార్జ్ షీట్ లో 44 మంది సాక్షులను పొందుపరిచ�