Asifabad

    ఆపరేషన్ పులి.. కొనసాగుతున్న వేట, పాద ముద్రల ఆధారంగా గాలింపు

    November 16, 2020 / 12:15 PM IST

    operation tiger: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన కొత్త పులి జాడ ఇంకా దొరకలేదు. తప్పించుకు తిరుగుతున్న పులి కోసం ఐదో రోజు బెజ్జూరు, పెంచికల్ పేట్, దహెగాం అడవి ప్రాంతంలో గాలింపు జరిపారు. దహెగాం మండలం దిగిడ అడవి ప్�

    కొత్త పులి వచ్చిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులులు, భయాందోళనలో గిరిజనులు

    November 12, 2020 / 02:46 PM IST

    adilabad tigers tension: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు… ఇప్పుడు ఏకంగా ఓ యువకుడినే బలి తీసుకున్నాయి. దీంతో… బయటకు రావాలంటేనే గిరిజన గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. బయటకు

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల భయం, బయటకు రావాలంటే వణికిపోతున్న గిరిజనం

    November 12, 2020 / 12:15 PM IST

    tiger tension for adilabad district people: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు… ఇప్పుడు ఏకంగా ఓ యువకుడినే బలి తీసుకున్నాయి. దీంతో… బయటకు రావాలంటేనే గిరిజన గ్రామాల ప్రజలు వణికిపోతున్నార�

    యువకుడిని అడవిలోకి ఈడ్చుకెళ్లిన పులి

    November 11, 2020 / 03:32 PM IST

    tiger kill Young man : అసిఫాబాద్ జిల్లాలో పెద్దపుల్లి కలకలం రేపింది. దహేగాం మండలం దిగిడలో యువకుడిపై పెద్దపులి దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో యువకుడు మృతి చెందాడు. యువకుడు దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ గా గుర్తించారు. ఇద్దరు యు�

    ఉత్తర తెలంగాణలో అలజడి, మావోయిస్టుల కోసం పోలీసుల వేట

    September 20, 2020 / 03:39 PM IST

    Telangana Encounter : ఆసిఫాబాద్‌ ఎన్‌కౌంటర్‌తో ఉత్తర తెలంగాణలో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టుల కిట్‌బ్యాగులలో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉట్నూర్, సిర్పూర్‌కు చెందిన 11మంది, తిర

    అడవుల్లో డీజీపీ..ఏం జరుగుతోంది ?

    September 3, 2020 / 07:24 AM IST

    తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతంలో డీజీపీ ఆకస్మిక పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణేష్‌ అండ్‌ టీమ్‌ లొంగుబాటు వార్తల నేపథ్యంలో… డీజీపీ పర్యటన మరింత ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మావోయిస్టుల కదలికలు, పోలీసుల కూంబిం�

    సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు

    December 11, 2019 / 11:47 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వుల

    విషాదం : ప్రాణహిత నదిలో గల్లంతైన ఫారెస్ట్ ఆఫీసర్లు మృతి 

    December 2, 2019 / 04:30 AM IST

    ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందారు. ఆదివారం (డిసెంబర 1) అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల మృతదేహాలు లభ

    ప్రాణహిత నదిలో పడవ బోల్తా..ఆఫీసర్లు గల్లంతు 

    December 1, 2019 / 07:10 AM IST

    అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్  బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు. గల్లంతైన ఆఫీసర్లు బాలకృష్ణ, సుర�

    ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి

    April 14, 2019 / 09:20 AM IST

    కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం వైగాం గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ఓ ఇంట్లోకి వెళ్లిన ఎలుగుబంటి గంటసేపు బీభత్సం సృష్టించింది. గ్రామస్తులంతా కలిసి ఎలుగుబంటిని తరిమికొట్టడంతో పంటపొలాల్లోకి పారిపోయింది. గ్రామస్తులు అటవీ శా�

10TV Telugu News