Home » assassinated
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. బిర్యాని తినటానికి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి హత్య చేశాడు ఓ బాలుడు.
పట్టపగలు కత్తులతో దాడులు చేసి హత్యలు చేస్తున్న ఘటనలో నగరంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానాలకు సమీపంలో కూడా ఈ దారుణ హత్యలు జరగుతుంటే ఇక భద్రతకు చోటెక్కడ? అనే ఆందోళనలు కలిగిస్తున్నాయి నగరవాసులకు.
దారుణం జరిగిన సమయంలో బ్రహంపూర్-శంకర్పూర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్
తన పోలికలతో లేదంటూ రెండు నెలల చిన్నారిని తండ్రి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఈ అమానుష ఘటన అనంతరపురం జిల్లా కల్యాణదుర్గంలో చోటుచేసుకుంది.
ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వపు మీడియా ఇన్ఫర్మెషన్ సెంటర్ డైరక్టర్ దవా ఖాన్ మీనాపాల్ దారుణ హత్యకు గురయ్యారు.
హైతీ దేశ అధ్యక్షుడు జావెనెల్ మోసె దారుణ హత్యకు గురయ్యారు.
ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఫ్రోస్లోని గ్రిన్డ్రాప్ లేదా గ్రైండ్ అని పిలిచే ద్వీపంలో వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. దీంతో సముద్ర తీరమంతా రక్�
doubt wife : అనుమానాలు పెనుభూతాలై పోతున్నాయి. నిండు జీవితాలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కారణంగా సాఫీగా సాగిపోవాల్సిన సంసారాలు రోడ్డు మీదకు పడుతున్నాయి. కొంతమంది దారుణంగా ప్రవరిస్తున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా..ప్రాణాలు తీస్తున్నారు. ప్రధాన�
అమ్మను కొట్టోద్దునాన్నా అని కన్న కూతురు వేడుకుంటున్నా మద్యం మత్తులో ఉన్న భర్త, భార్యను చావబాదాడు. బాలింతరాలైన భార్య, మొగుడు కొట్టిన దెబ్బలకు తనువు చాలించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చూడ చక్కనైన నలుగురు పిల్లలు… మంచి వ్యాపా�
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో రాజేందర్ అనే యువకుడిని రమేష్ అనే వ్యక్తి తన సోదరుడు మహేష్ తో కలిసి గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. రెండు నెలల క్రితం ఒకసారి హత్యాయత్నం చేయగా మృతుడు తృటిలో తప్పించుకున్నాడు. కానీ మంగళవా�