Home » Assembly Sessions
కోమటి రెడ్డి కామెడీ.. పగలబడి నవ్విన సీఎం! Komatireddy Venkat Reddy Hilarious Comedy
సంక్రాంతి నుంచి రైతు భరోసా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలని..
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశాలు కావటంతో ఆసక్తి నెలకొంది.
తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నేతలు కూడా వింత కార్యకలాపాలు చేస్తూ కెమెరాకు చిక్కారు. సభ కొనసాగుతుంటూ ఒక ఎమ్మెల్యేనేమో చాలా సీరియస్గా పేకాటాడుతుండగా.. మరొక ఎమ్మెల్యే ఏకంగా అసెంబ్లీలోకే తంబాకు తెచ్చుకున్నారు. సభలోనే తం�
త్రీ క్యాపిటల్ ఇష్యూ నుంచి మొదలైన మాటల యుద్ధం.. జంగారెడ్డి గూడెం మరణాలు, లిక్కర్ బ్రాండ్ల వరకు వచ్చి.. ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నంత పని చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేస్తానని వనపర్తి బహిరంగ సభ లో సీఎం ప్రకటించడం రాజకీయంగా హాట్ హాట్
రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాలన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొదన్నారు.
మొక్కల పెంపకం విషయంలో చైనా మనకు ఆదర్శమని సీఎం కేసీఆర్ అన్నారు. భారతదేశంలో ఒక వ్యక్తికి 28 మొక్కలు మాత్రమే ఉండటం బాధాకరమన్నారు. మొక్కలను ఇష్టానుసారం నరికివేయడమే సమస్యకు కారణమన్నారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. ఏడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే 20 రోజుల పాటు సెషన్స్ కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.