Home » Assembly
విజయవాడ : ఏపీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీన స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదని..కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏన్టీఆర్ చెప్పి�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించాలని అనుకుంటున్నట్లు టాక్. ఒక వన్..టు డేస్లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కేం�
శ్రీకాకుళం : ఆ పార్టీలో ముఖ్యనేతలున్నారు.. మూడు గ్రూపులు కూడా ఉన్నాయి.. ఇదీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి. గత ఎన్నికల్లో ఇలాంటి వర్గ విబేధాలు కారణంగా ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ వశమైంది. ఈ సారి రాజాం స్ధానంపై టీడీపీ కన్�
తూర్పు గోదావరి : ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సొంత సీటుపై కన్నేశారా..? సుదీర్ఘకాలం తన చేతిలో ఉన్న తుని కోటలో మళ్లీ పాగా వేసేందుకు.. చకచకా పావులుకదుపుతున్నారా..? అసలు యనమల అనుకున్న వ్యూహాలు ఫలిస్తాయా..? టీడీపీ సీనియర్ నేతల్లో యనమల రామకృష్ణుడు �
విజయవాడ : ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమౌతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలని..ఆయా పార్టీలు కలలు కంటున్నాయి. తమకు బలం బాగానే ఉందని…ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని..సింగిల్గాన
జైపూర్ : ఆయనో ఎమ్మెల్యే..అసెంబ్లీకొచ్చారు..అసెంబ్లీ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం కూడా ముగిసింది. ఈ క్రమంలో తాను ఎంతో ముద్దుగా పెంచుకున్న ఆవు చనిపోయింది అంటు ఓ ఎమ్మెల్యే శాసనసభలో కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. జనవరి 21న రాజస్థాన్ శాసనసభ సమావేశాల�
హైదరాబాద్ : ఏ రాష్ట్రం చేయని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని..అందులో రైతు బీమా ఒకటని..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20వ తేదీ అసెంబ్లీలో జరిగిన చర్చలో క�
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము ఎలాంటి హామిలిచ్చామో తప్పకుండా 100 శాతం నేరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వందకు శాతం రైతుల ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉంటుందని పక్కాగా చెబుతున్నట్లు చెప్
నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉభయసభల్లో వేర్వేరుగా సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కొప్పుల ఈశ్వర్ చివరగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి క
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.