Home » Assembly
తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా నీటి పారుదల రంగానికి రూ.22,500 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తె�
హైదరాబాద్: తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆసరా పెన్షన్స్ కోసం రూ.12 వేల 67 కోట్లను కేటాయించామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం రూ. లక్షా 82 వేల కోట్ల బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక�
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22వ తేద
నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేస�
చంఢీఘడ్ : పుల్వామా ఉగ్ర ఘటన పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని నిరసనగా పంజాబ్ మంత్రి..మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు వ్యతిరేకంగా.. విపక్ష పార్టీలు ఫైరయ్యాయి. ఈ క్రమంలో సిద్ధూ ఫోటోలను అసెం�
గుజ్జర్లు చేపట్టిన దీక్ష పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గుజ్జర్లకు విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఆ రాష్ట్ర మంత్రి కల్లా శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం �
కర్ణాటక : అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడిందబ్బా. తన పరిస్థితిని వివరిస్తు ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 50 కోట్ల రూపాయలతో తనను ప్రలోభపెట్టాలని యత్నించారనే వివాదాస్పద ఆడియో టేప్పై స్పీకర్ రమేశ్ కు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి వయాడక్ట్ అనే తారక మంత్రాన్ని ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆలోచనలే మన పెట్టుబడి అని .. వాటి ద్వారానే సంపద సృష్టికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర&n
అమరావతి: దాదాపు వారం రోజులపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సమావేశం చివరిలో ఉద్వేగభరితంగా ముగిసింది. సభ్యులంతా చప్పట్లు కొట్టి చంద్రబాబును అభినందనల్లో ముం