Home » Assembly
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని ఇడుపులపాయలో అసెంబ్లీ, ఎంపీల అభ్యర్థులను ప్రకటించార
TDP తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. శాసనసభ బరిలో దిగుతున్న మరో 15మందిని ప్రకటించింది. ఈసారి ఏడుగురు సిట్టింగ్లకు ఛాన్స్ ఇచ్చారు బాబు. మరో ఇద్దరు వారసులకు టికెట్లు కేటాయించారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోని అన్ని స్థానాలక�
బ్యాంకుల వద్ద అప్పులు (లోన్స్) తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వవద్దు అంటు బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల సంఘాన్ని కోరింది.
మార్చి 13వ తేదీన ఫస్ట్ జాబితా రిలీజ్ చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే...వివిధ పార్టీల
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అ�
ముంబయి : పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో వందలమంది ఉగ్రవాదులు మరణించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో భారత వాయుసేనను అభినందిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా త�
హైదరాబాద్ : అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ పై చర్చను శాసనసభ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విపక్షసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం పలికింది. 10 లక్షల ఎకరాలను నీరందిస్తామని కేసీఆర్ హామీ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల యొక్క మంచి కాంక్షించే పాలన ఇవ్వటమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. నూటికి నూరు శాతం ప్రజలకు మేలు చేసే పాలన అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్ పై వస్తున్న విమర్శలను కేసీఆర్ తిప
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరావు ప్రకటించారు. సీఎం కేసీఆర
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతలు అ�