Home » Assembly
ఎప్పుడూ వివాదాలో ఉండే దర్శకులు ఎవరంటే ఠక్కున వర్మ అని చెప్పేస్తారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కోర్టు మెట్లు ఎక్కిన ఈ సినిమా రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుండగానే.. మరో బా
ఏపీలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదిలివస్తున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. ఇప్పటికే ప్రచారంలో పాల్గొనగా… దేవెగౌడ, మమతా బెనర్జీ సహా 10మంది నేతలు చంద్రబాబుకు అండగా ప్రచారం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్లకు ఆమోదం లభించింది.నరసాపురం లోక్ సభ,అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా పాల్ దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీల�
మాడుగుల : ఏపీలో ప్రచారాల జోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పలు కుటుంబాలకు చెందిన వారు వేర్వేరు పార్టీలలో కొనసాగుతుంటారు. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు వ్యక్తులు మూడు పార్టీల తరపున పోటీకి సిద్ధపడుతున్నారు. భార్యభర్తలు, అన్నదమ
ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు
ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం సమావేశమైన పార్టీ కేంద్రఎన్నికల కమిటీ(సీఈసీ)ఆమోదం తర్వాత ఈ జాబితా విడుదల అయింది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమ
గోవా సీఎంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఇవాళ(మార్చి-18,2019) రాత్రి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.MGP పార్టీకి చెందిన సుదిన్ ధవలికర్,GFP పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవా సీఎంగ�
సాధారణ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్ ప్రకటించగా.. ఇవాళ(18 మార్చి 2019) 10గంటలకు నోటిఫికేషన్జను విడుదల చేయనుంది. ఏపీ అసెంబ్లీతోపాటు 25 ఎంపీ, తెలంగాణలో 17 సహా మొత్తం 91 లోక్సభ స్థానాలకు తొలివిడత ఎన్నికలు జరగనుండగా.. నోటిఫికేషన్ విడుదలైన ర�
నోటిఫికేషన్ గడువు దగ్గరపడుతున్నకొద్ది పార్టీలు అభ్యర్ధుల ప్రకటనను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 32అసెంబ్లీ స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇప్పటికే 32మంది అభ్యర్ధుల తొలిజాబితా విడుదల చేసిన పవన్ కళ్యా�
పొత్తులో భాగంగా ఏపీలో బీఎస్పీకి 3లోక్ సభ,21 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని తెలిపారు.ఈ మూడు చోట్లా తాము అభ్య