Home » Assembly
నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉభయసభల్లో వేర్వేరుగా సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కొప్పుల ఈశ్వర్ చివరగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి క
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.
హైదరాబాద్ : ఉమ్మడి కుటుంబం..కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమై, చిన్న కుటుంబం అనే భావనలు ఏర్పడుతున్నాయి. కన్నతల్లిదండ్రులనే చూడటానికి ఇష్టపడని వారు ఇంకా ఉమ్మడిగా జీవిస్తారా ? కానీ ఇప్పటికే ఓ నేత ఉమ్మడిగా జీ�
హైదరాబాద్ : ‘పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీపుత్రుడు…ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది’ అని తెలంగాణ ర�
తెలంగాణ శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు సభలో సీఎంతోపాటు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరనుంది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి(జనవరి 17, 2019)నుంచి ప్రారంభం కానున్నాయి. 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం బుధవార�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కొలువుదీరనుంది. జనవరి 17 నుండి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్గా ఎవరు ఎన్నికవుతారు ? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే సీనియర్లు ఈ పదవిని తీసుకోవడానికి మొహం చాటేస్తున్నారు. సీనియర్లనే ఎన్నిక చేయాలని గు�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అందరి చూపు అసెంబ్లీ వైపు ఉంది. ఎవరు స్పీకర్ కానున్నారనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ పదవి తీసుకొనేందుకు చాలా మంది సీనియర్లు అనాసక్తి చూపుతున్నారు. ద�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2019, జనవరి 17వ తేదీన సమావేశాల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ : మీడియా ప్రతినిధులు ఇకమీదట అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్టు తిరగడానికి అవకాశంలేదు. లాబీ పాస్లుంటే లాబీల్లోనే ఉండాలి. మీడియా పాయింట్ పాస్లుంటే మీడియా పాయింట్ దగ్గరే ఉండాలి. గతంలో లాగా మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్చాట్ చేయడం ఇకపై క