-
Home » Atal Bihari Vajpayee
Atal Bihari Vajpayee
అమరావతిలో వాజ్పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అటల్ బిహారీ
టార్గెట్ ఫిక్స్.. ఏపీలో కమలం సరికొత్త స్ట్రాటజీస్..! కూటమిలో ఉంటూనే..
అర్బన్ ఏరియాల్లో బీజేపీ పట్ల జనం సానుభూతితో ఉండటం కామనే. కానీ రూరల్ ఏరియాలో మాత్రం అంతంత మాత్రమే.
నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చిస్తారు.
అప్పట్లో బీజేపీ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారిందో తెలుసా?
ఏపీలో టీడీపీ, బీజేపీది పాత మిత్రత్వమే. ఇప్పుడు మళ్లీ ఎన్డీయేలో చేరింది టీడీపీ.
అటల్ బిహారి వాజ్పేయి బయోపిక్ ట్రైలర్ చూశారా? మే అటల్ హూన్..
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి బయోపిక్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.
Atal Bihari Vajpayee : గొప్ప వక్త.. స్వాతంత్ర్య సమరయోధుడు.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి నేడు
భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేసారు. అగ్ర రాజ్యాలకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించేలా పరిపాలన చేశారు. గొప్ప వక్తగా పేరు పొందారు. ఆయనే అటల్ బిహారీ వాజ్ పేయి.. ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం.
No Confidence Motion: అటల్ బిహారీ వాజ్పేయి ఓడారు, నరేంద్ర మోదీ నెగ్గారు
బీజేపీ నాయకత్వంలో దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వల్ల కేవలం 16 రోజులకే కూలిపోయింది. అనంతరం మరో రెండు సార్లు ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ విశ్వాస పరీక్షను మాత్రం ఎదుర్కోలేదు
No Confidence Motion: అవిశ్వాస తీర్మానం చరిత్ర తెలుసా? ఇంతకీ ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని విఫలమయ్యాయి?
గతంలో రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయ
Uttar Pradesh: వాజపేయి జయంతిని అడ్డుకున్న హెడ్మాస్టర్.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం
డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Subramanian Swamy: నెహ్రూ, వాజ్పెయి, మోదీలపై విమర్శలు
జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్పేయిల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయి. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఈరోజు రస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం �