Home » Athadu
ఇప్పటికే మహేష్ బాబు ఖలేజా, మురారి, బిజినెస్ మ్యాన్, ఒక్కడు, పోకిరి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.
మహేష్ బాబు అతడు సినిమా ఆగస్టు 9న రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అతడు రీ రిలీజ్ ట్రైలర్ ని మహేష్ బాబు ఛానల్ లో రిలీజ్ చేసారు.
రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించగా మురళీ మోహన్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో అప్పటి సంగతులు పంచుకున్నారు.
అతడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మురళి మోహన్ మాట్లాడుతూ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు’.
అతడు సినిమా ముందుగా ఉదయ్ కిరణ్ దగ్గరకు వెళ్ళింది. మూవీ కూడా ఒకే అయ్యింది. కానీ ఆ తరువాత..
టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్స్గా థమన్, మణిశర్మ, కోటి తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వారు అందించిన సాంగ్స్ ఎలాంటి చార్ట్బస్టర్స్గా....